పాపం కంటతడి పెట్టిన గ్రూప్ వన్ అభ్యర్థి

52చూసినవారు
పాపం కంటతడి పెట్టిన గ్రూప్ వన్ అభ్యర్థి
పాపం కంటతడి పెట్టిన గ్రూప్ వన్ అభ్యర్థి
ఇబ్రహింపట్నం సైంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడు నిమీషాలు ఆలస్యమైందని ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థిని గేట్ లోపలికి పోలీసులు అనుమతించలేదు. అధికారులను బతిమిలాడినప్పటికీ లోపలికి అనుమతించకపోవడంతో గ్రూప్ వన్ అభ్యర్థి కంటతడి పెట్టుకుంది. ఇన్ని రోజుల నుంచి కష్టపడి చదివాను గ్రూప్ వన్ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేసింది.