అక్రమ కట్టడాల కూల్చివేత

1542చూసినవారు
అబ్దుల్లాపూర్ మెట్ మండలం పసుమాములలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను గురువారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 386లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిసిన సమాచారం మేరకు తహసీల్దార్ రవిందర్ దత్తు సిబ్బందిని అక్కడికి పంపించారు. దీంతో అక్కడ వెలిసిన అక్రమని ర్మాణాలను జేసీబీ సహాయంతో అధికారులు తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్