మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా..!!

69చూసినవారు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంయుక్త కార్యాలయం గేట్ ముందు సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ను కలవడానికి వెళ్తే వెళ్లిపోయారంటూ నిర్లక్ష్య సమాధానం తెలపడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసులతో వాగ్వాదం జరిగినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్