లాస్య నందిత పాడే మోసిన ఎమ్మెల్యేలు

51చూసినవారు
ఓ ఆర్ ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలయ్యింది. ఈ నేపథ్యంలో అకాల మరణం పొందిన ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమయాత్రలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు పళ్ళ జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం లాస్య నందిత అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్