సొంత ఊరికి బస్సు కోసం మొగ్గ అనీల్ కుమార్ నిరాహారదీక్ష

69చూసినవారు
సొంత ఊరికి బస్సు కోసం మొగ్గ అనీల్ కుమార్ నిరాహారదీక్ష
తన సొంత ఊరు నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం, లట్టుపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జులై 27న నాగర్ కర్నూల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఎబిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక నాగర్ కర్నూల్ బస్సు డిపో దగ్గర లట్టుపల్లి గ్రామంలో ప్రతి ఇంటినుండి ఒకరు కదిలి వందలాదిగా కదిలి వెళ్లి నిరాహారదీక్ష చేస్తానని అనీల్ కుమార్ అన్నారు.

సంబంధిత పోస్ట్