నీటి స్థావరాల పై రెవెన్యూ అధికారుల దాడులు

560చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం గండిపేట్ లో అక్రమ నీటి దందాకు ఆదివారం రెవెన్యూ అధికారులు చెక్ పెట్టారు. వాట్టినాగులపల్ల, ఖానాపూర్ లో నీటి స్థావరాల పై దాడులు నిర్వహించి నీటిని నిల్వ ఉంచిన బావులను కూల్చి వేశారు.
భూ గర్బ జలాలను తోడేసి అమ్ముకుంటున్నట్లు వచ్చిన విశ్వాసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్