ఎల్బీనగర్ చింతలకుంటలో సోమవారం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టగా.. రావులపాలెం నుండి జీడిమెట్లకు వస్తున్న ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆగిపోయింది. ఆగి ఉన్న బస్సును గుంటూరు నుండి పాతబస్తీకి వస్తున్న కారు వెనుక నుండి ఢీకొట్టడంతో కారు పాక్షికంగా ధ్వంసం అయింది. అదృష్టవశాత్తు కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.