అక్రమార్కులను అరెస్టు చేసిన పోలీసులు

1094చూసినవారు
అవినీతి నిరోధక శాఖ ఇన్స్పెక్టర్ ని అంటూ బెదిరింపు కాల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ను ఎల్బీనగర్ ఎస్ ఓ టీ & చైతన్య పురి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కొత్తపేట కు చెందిన బాధితుడు సుదీర్ బాబు పిర్యాదు మేరకు ఎల్బీనగర్ ఎస్ ఓ టీ&చైతన్య పురి పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరిద్దరి వద్ద ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్