ప్రభుత్వం మారుస్తోంది: కానిస్టేబుల్ అభ్యర్థులు

1077చూసినవారు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో జీఓ 46ను రద్దు చేస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక మాట మారుస్తోందని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆరోపించారు. ఈ మేరకు సరూర్ నగర్ మండలంలోని విక్టోరియా మెమోరియల్ గ్రౌండ్ లో వారు శనివారం ఆందోళన నిర్వహించారు. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి జీఓ 46కు సంబంధించి అనుకూల ప్రకటన రాకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్