క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎంపీ ఈటల

69చూసినవారు
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎంపీ ఈటల
శామీర్ పెట్ మండలం తుర్కపల్లి గ్రామంలో జిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలతో మానసిక ఉల్లాసం శరీరక దృఢత్వం పెరుగుతుందని యువకులు రోజు ఏదో ఒక క్రీడలో పాల్గొనాలని సూచించారు. అడ్వకేట్ రవీందర్ కొన్ని సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్