ఆర్టీసీ బస్సుకు ఎదురెళ్లి వ్యక్తి మృతి

78చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్ లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల బస్సుకు ఎదురెళ్లి బస్సుకింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి (35) మృతి చెందాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ హస్పిటల్ కు పోలీసులు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్