ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు

72చూసినవారు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న క్రికెట్ స్పీడ్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికినట్లు తెలియజేసారు. టి20 ప్రపంచ క్రికెట్ కప్ సాదించిన టీం ఇండియా. టిం ఇండియా తరపున ఆడిన సిరాజ్ ప్రపంచ కప్ గెలిసిన అనంతరం హైదరాబాద్ చేరుకున్న సిరాజ్ ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ లోని అయన నివాసానికి భయలుదేరి వెళ్లినట్లు పేరుకొన్నారు.

సంబంధిత పోస్ట్