ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

75చూసినవారు
ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు
గణపతి నవరాత్రి సందర్బంగా రైల్వే స్టేషన్ బుద్వేల్ లో యువకులు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో రాజేంద్రనగర్ సర్కిల్ స్థాయి నవ యువ యూత్ క్లబ్ సహాయ కార్యదర్శి కొంపల్లి జగదీష్ లక్ష్మి దంపతులు భక్తి శ్రద్దతో పూజ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు వినాయకుని దర్శించుకొని తీర్థం ప్రసాదం స్వీకరించారు.

సంబంధిత పోస్ట్