ప్రభుత్వ భూమికి విముక్తి

65చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట్ లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో గురువారం స్థానిక పోలీస్ సిబ్బంది సహాయంతో ఒక ప్రజా ప్రతినిధి ఆదినములో ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మించిన పహరి గోడను జెసిబి సహాయంతో కూల్చివేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకపై ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించినచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్