న్యాయవాది గోలెపు చంద్రశేఖర్ ఇకలేరు

51చూసినవారు
న్యాయవాది గోలెపు చంద్రశేఖర్ ఇకలేరు
షాద్ నగర్ పట్టణంలో న్యాయవాదిగా, అయ్యప్ప భక్త సమాజంలో గురు స్వామిగా ఎన్నో సేవలు అందించిన గోలేపు చంద్రశేఖర్ అలియాస్ గోలీపు శేఖర్ (55) ఇకలేరు. అనారోగ్యంతో ఆయన శనివారం ఉదయం 8 గంటలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోలెపు చంద్రశేఖర్ పట్టణంలో న్యాయవాదిగా పనిచేశారు. శివ మారుతి దేవాలయంలో అయ్యప్ప భక్త సమాజంలో గురుస్వామిగా ఎంతో కాలంగా అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్