ముంబైలో ముప్పై కోట్ల ఖరీదైన లగ్జరీ ఫ్లాట్‌ కొన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

83చూసినవారు
ముంబైలో ముప్పై కోట్ల ఖరీదైన లగ్జరీ ఫ్లాట్‌ కొన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌
ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముంబైలోని బాంద్రా పాలి హిల్‌ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు. తన ప్రొడక్షన్‌ హౌస్‌ పృథ్వీరాజ్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఈ ప్రాపర్టీని ఆయన ఏకంగా రూ.30.6 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇదే ప్రాంతంలో పృథ్వీరాజ్‌ ఆయన భార్య సుప్రియా మీనన్‌లు రూ.17 కోట్ల విలువైన మరో అపార్ట్‌మెంట్‌ కలిగిఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్