విశాఖ-రాయ్‌పూర్ వందేభారత్ రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు (వీడియో)

84చూసినవారు
విశాఖ-రాయ్‌పూర్ మధ్య వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. విశాఖ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి రైలును ప్రారంభించారు. అనంతరం కొంతదూరం రైలులో ప్రయాణించారు. ఈనెల 20 నుంచి ప్రతిరోజూ విశాఖ-రాయ్‌పూర్ వందేభారత్ రైలు నడుస్తుందని తెలిపారు. అతి త్వరలోనే విశాఖ రైల్వేజోన్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్