షాద్ నగర్ బిజెపి సభలో డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

541చూసినవారు
షాద్ నగర్ బిజెపి సభలో డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీకే అరుణ సంచన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రామిరెడ్డి గార్డెన్ లో స్థానిక బిజెపి నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పాలమూరు పార్లమెంటు బిజెపి అభ్యర్థిని డీకే అరుణ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్