దేవినేని ఉమకు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

580చూసినవారు
దేవినేని ఉమకు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు
కృష్ణా జిల్లా మైలవరం సీటుపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆశ పెట్టుకున్నారు. ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో నిరాశలో ఉన్నారు. దీంతో ఆయనకు అధినేత చంద్రబాబు ఊరట కల్పించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలను అప్పగించారు. ఉమ ఇప్పటికే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు ఈ హోదాతో పాటు అదనపు బాధ్యతలను దేవినేని ఉమకు చంద్రబాబు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్