కోట మైసమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు

79చూసినవారు
కోట మైసమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు
షాద్‌నగర్ నియోజకవర్గాన్ని కోట మైసమ్మ తల్లి చల్లని చూపులతో చూస్తుందని ఇలాంటి చీడపీడలు లేకుండా నియోజకవర్గాన్ని పాలిస్తుందని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో కోట మైసమ్మ విగ్రహ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి బుధవారం హాజరైన ఎమ్మెల్సి నవీన్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్