ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

579చూసినవారు
ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
స్థానిక మహబూబ్ నగర్ ప్రజా ప్రతినిధుల కోటాలో ఖాళీ ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానానికి గురువారం షాద్‌నగర్ ఫరూఖ్‌నగర్ మండలం కార్యాలయం లో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు జరిగిన పోలింగ్ లో 99. 86 శాతం స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరిగాయి.

ట్యాగ్స్ :