విద్యా, విజ్ఞానంతో పాటు పరోపకారం చేయాలి: మాజీ ఎమ్మెల్యే

83చూసినవారు
సమాజంలో విద్య, విజ్ఞానంతో పాటు పరోపకారం చేసే గుణం అలవర్చుకోవాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నారు. శనివారం ఫరూక్ నగర్ జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని స్థానిక జర్నలిస్ట్ ఎండి ఖాజా పాషా (కేపి) చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో చేపట్టారు.

సంబంధిత పోస్ట్