షాద్ నగర్ లో పోలీసుల మీడియా సమావేశం

586చూసినవారు
షాద్ నగర్ లో పోలీసుల మీడియా సమావేశం
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం స్థానిక ఏసిపి రంగస్వామి పర్యవేక్షణలో మీడియా సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర గ్యాంగ్ చేసిన 23 దొంగతనాలకు సంబంధించిన పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను మీడియా ముందు పెట్టారు.
రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల మధ్య ఈ గ్యాంగ్ ఎక్కువగా దొంగతనాలకు పాల్పడుతుందని డిసిపి నారాయణరెడ్డి మీడియాకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్