జడ్పిటిసి విశాల ఎన్నికల ప్రచారం

554చూసినవారు
జడ్పిటిసి విశాల ఎన్నికల ప్రచారం
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డికి మద్దతుగా గడపగడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పద్ధతిగా నిలవాలని కోరారు.