హర్షసాయిపై అత్యాచార కేసు.. అయోమయంలో ఏపీ పోలీసులు

81చూసినవారు
హర్షసాయిపై అత్యాచార కేసు.. అయోమయంలో ఏపీ పోలీసులు
యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచార కేసు నమోదు కావడంతో ఏపీ పోలీసులు అయోమయంలో పడ్డారు. హర్షకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండటంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ పోలీసులు అతన్ని దిశా యాప్ ప్రమోషన్స్ అంబాసిడర్‌గా నియమించారు. అయితే అలాంటి వ్యక్తిపైనే లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో నేరప్రవృత్తి ఉన్న వ్యక్తిని పోలీసులు ఇన్ఫులెన్సర్‌గా నియమించుకున్నారా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్