ఈ నెల 28న తిరుమలకు వైఎస్ జగన్

71చూసినవారు
ఈ నెల 28న తిరుమలకు వైఎస్ జగన్
తిరుమల లడ్డూ వివాదం వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 28న ఆయన కాలినడకన తిరుమలకు వెళ్లనున్నట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకుని పాప ప్రక్షాళన పూజ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలకు జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన పాపాన్ని వైసీపీ ప్రక్షాళన చేయనుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్