ఆహారంలో బల్లి.. 50 మంది విద్యార్థినులకు అస్వస్థత

66చూసినవారు
ఆహారంలో బల్లి.. 50 మంది విద్యార్థినులకు అస్వస్థత
బల్లి పడిన ఆహారం తినడంతో 50 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగింది. ఇక్కడి పురన్‌మల్ లాహోటీ హాస్టల్‌లో విద్యార్థినులకు వడ్డించిన ఆహారంలో బల్లి కనిపించింది. కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆస్పత్రిలో వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై హాస్టల్‌ అధికారులు విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్