సింగరేణికి రికార్డు స్థాయి లాభాలు

796చూసినవారు
సింగరేణికి రికార్డు స్థాయి లాభాలు
2022-23 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు, విద్యుత్ విక్రయాల ద్వారా రూ. 3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించినట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. పన్నులు చెల్లించిన అనంతరం ఇది రూ. 2,222 కోట్ల నికర లాభం వచ్చింది, సంస్థ చరిత్రలో ఇది ఆల్ టైం రికార్డు అని తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,227 కోట్ల నికర లాభం రాగా, 2022-23 సంవత్సరంలో 81 శాతం వృద్ధి సాధించామని తెలిపింది.

సంబంధిత పోస్ట్