జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలి: పురందేశ్వరి

74చూసినవారు
జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలి: పురందేశ్వరి
టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్తులైన మాజీ సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చిన తరువాతే స్వామివారిని దర్శించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. నిన్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీఎం హోదాలో జగన్‌ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా తిరుమల వెళ్లారని గుర్తుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్