స్కానింగ్‌ పేరిట దోపిడీ..

60చూసినవారు
స్కానింగ్‌ పేరిట దోపిడీ..
గర్భంలోని శిశువు ఏదైనా ప్రమాదం పొంచి ఉందనుకున్నప్పుడే తప్పని సరి పరిస్థితుల్లో స్కానింగ్‌ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు వైద్యులు చిన్న చిన్న సమస్యలకు సైతం స్కానింగ్‌ పరీక్షలు చేయడం తప్పని సరిగా చేస్తున్నారు. దీంతో గర్భంలో పెరిగే శిశువు ఆడ, మగ అని అప్పుడే తెలిసి పోవడంతో భ్రూణహత్యలకు దారి తీస్తోంది. ఒక్కో స్కానింగ్‌ పరీక్షలకు నిర్వాహకులు రూ.2వేల నుంచి రూ.3500 వరకు దండుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్