పీజీ విద్యార్థుల కోసం కేంద్రం "AICTE PG స్కాలర్షిప్ స్కీమ్"ను అమలు చేస్తోంది. ఈ పథకం కింద నెలకు రూ.12,400 స్కాలర్షిప్తో పాటు వార్షిక కంటిన్జెన్సీ గ్రాంట్ కింద రూ.20,000 అందిస్తారు. గరిష్టంగా రెండేళ్ల పాటు స్కాలర్షిప్ అందిస్తారు. GATE లేదా GPAT పరీక్షకు క్వాలిఫై అయిన పీజీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్, 2024. వెబ్సైట్: pgscholarship.aicte-india.org