‘ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు’

76చూసినవారు
‘ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు’
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం ద్వారా ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలుంటే ఏటా రూ.2 లక్షలు ఇస్తామని కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్‌లోని రాట్లాం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భూరియా తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఏటా రూ.లక్ష అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎవరికైనా ఇద్దరు భార్యలున్నా ఈ పథకం వర్తింపజేస్తామని కాంతిలాల్ భూరియా చెప్పారు.

సంబంధిత పోస్ట్