భారతీయుడిని బలితీసుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

573చూసినవారు
భారతీయుడిని బలితీసుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
ఉపాధి కోసం రష్యా వెళ్లిన హేమిల్ అశ్విన్‌భాయ్(23) అనే గుజరాతీని యుద్ధం బలితీసుకుంది. విదేశాలు వెళ్లాలని కలలు కనే హేమిల్ రష్యా సైన్యం హెల్పర్లను నియమించుకుంటోందని తెలిసి దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది డిసెంబరులో రష్యా వెళ్లిన హేమిల్ కొన్ని రోజుల క్రితమే రూ.2.3 లక్షల జీవితాన్ని అందుకున్నాడు. కానీ, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. ఈనెల 21న ఉక్రెయిన్ జరిపిన ఎయిర్‌స్ట్రైయిక్‌లో ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్