టీడీపీలో చేరిన వైసీపీ MLA

399179చూసినవారు
టీడీపీలో చేరిన వైసీపీ MLA
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సోమవారం టీడీపీలో చేరారు. ఆయనతో పాటు మరో వైసీపీ నేత బొప్పల భవనకుమార్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు వీరిద్దరూ మంగళగిరి కార్యాలయానికి టీడీపీ, జనసేన కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు. కాగా, పార్థసారథికి టీడీపీ నూజివీడు టికెట్ కేటాయించింది.

సంబంధిత పోస్ట్