మత్తునిచ్చే ఔషధాల విక్రయం.. ముగ్గురు అరెస్ట్

73చూసినవారు
మత్తునిచ్చే ఔషధాల విక్రయం.. ముగ్గురు అరెస్ట్
సికింద్రాబాద్ రసూల్ పురలోని మహావీర్ మెడికల్ హాల్ పై టాస్క్ ఫోర్స్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఈరోజు సంయుక్తంగా దాడి చేశారు. డ్రగ్స్ కి బానిసలైన వారికి ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా మత్తును ఇచ్చే మ్యాగ్నటస్ కాఫ్ సిరప్, ట్రోమా డాల్ ఇంజెక్షన్లతోపాటు ఇతర ఔషధాలు విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు షాప్ పై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్