కొత్త ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్.. ఫస్ట్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్

70చూసినవారు
కొత్త ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్.. ఫస్ట్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్
శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M55sని రిలీజ్ చేసింది. ఇది Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో AMOLED డిస్‌ప్లేను అందించారు. గరిష్టంగా 12 GB RAMని కలిగి ఉంది. Samsung Galaxy M55s ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50 MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. దీని ధర రూ.19,999. ఈ నెల సెప్టెంబర్ 26 నుండి ఫోన్ సేల్ ప్రారంభమై భారీ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్