మంజీర నదిలో సరస్వతి దేవి స్నపన మహోత్సవం

580చూసినవారు
పుల్కల్ మండలం శివంపేట శివారులోని మంజీరా నదిలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో సరస్వతీ దేవి స్నపన మహోత్సవం నిర్వహించారు. విద్యా పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో మంజీర నదులు సరస్వతిదేవికి అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అమ్మవారిపై పాటలు పాడారు.

సంబంధిత పోస్ట్