వ్యక్తి అదృశ్యం

9271చూసినవారు
వ్యక్తి అదృశ్యం
చౌటకూర్ మండలము చెక్ర్యాల గ్రామానికి చెందిన మద్దికుంట యాదగిరి అదృశ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తులన్నట్లు చెప్పారు. వ్యక్తి ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే పుల్కల్ ఎస్సై కు 8712656754 సమాచారం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్