రాజారాంతాండలో గిరిజనులు భోగ్ భండార్ కార్యక్రమం

2566చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని రాజారాంతాండ లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని తాండ వాసులు ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీ జగదాంబ మాత మందిరం ముంగిట భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం తాండ నాయకులు, తాండ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్