సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామానికి చెందిన శ్రీరామ భక్తులు ఉత్తర ప్రదేశ్ లోని శ్రీ అయోధ్య నగరి శ్రీ రాములవారి దర్శనము కొరకు బుధవారం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఉదయ పాటిల్, రమేష్ గౌడ్, గోపాల్ రెడ్డి, పండరి, గుర్రపు మానిక్, కమ్మరి రమేష్, కిరణ్ సెట్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.