రైతు భీమా దరఖాస్తులు చేసుకోవాలి

52చూసినవారు
రైతు భీమా దరఖాస్తులు చేసుకోవాలి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి బి క్లస్టర్‌ రైతు భీమా దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ఘనపూర్ గ్రామంలో గురువారం రైతు భీమా దరఖాస్తులను ఏఈవో సంధ్య స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాటాడుతూ, రైతులు ఈ భీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భీమా ద్వారా ధైర్యంగా ఉండాలి అని తెలియచేశారు. ఆగష్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు రూప్సింగ్, నర్సింలు, మారుతి, బాలాజీ, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్