యాచకురాలికి అంత్యక్రియలు

574చూసినవారు
యాచకురాలికి అంత్యక్రియలు
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీలో నివసించే నిజాంబాద్ జిల్లాకు చెందిన పద్మ (55) అనే మహిళ యాచకురాలు బుధవారం సాయంత్రం కాలనీలోని పోచమ్మ ఆలయం మెట్లపై విగత జీవిగా పడి ఉంది. స్థానికులు, కౌన్సిలర్ గోపాలమ్మ సమాచారం మేరకు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్