ఆ గ్రామంలో పాములే పెంపుడు జంతువులు

1073చూసినవారు
ఆ గ్రామంలో పాములే పెంపుడు జంతువులు
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం షెట్‌పాల్ విలేజ్. ఇక్కడ నివసించే గ్రామస్థులు తమతో పాటు పాములను కూడా పెంచుకుంటారు. ఈ గ్రామంలో దాదాపు 2,600 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామంలో జనాభా కంటే పాములే ఎక్కువగా ఉన్నాయట. అయినప్పటికీ పాములు గ్రామస్థులతో కలిసి హాయిగా జీవిస్తున్నాయి. పాములను గ్రామస్థులు కుటుంబసభ్యులుగా భావిస్తారట. పిల్లలు కూడా వాటితో కలిసి ఆడుకుంటారు.

సంబంధిత పోస్ట్