రూ.33 కోట్లు విరాళం ఇచ్చిన ఇన్ఫోసిస్

65చూసినవారు
రూ.33 కోట్లు విరాళం ఇచ్చిన ఇన్ఫోసిస్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. సైబర్ నేరాలపై పోరాటంలో భాగంగా బెంగళూరు పోలీసులకు భారీ మొత్తాన్ని విరాళంగా అందజేసింది. కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా రూ.33 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సీఎస్ఆర్ విభాగం బుధవారం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్