పశుపక్షాదులపై ప్రేమను చాటిన చిన్నారులు

78చూసినవారు
పశుపక్షాదులపై ప్రేమను చాటిన చిన్నారులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పశుపక్షాదుల దాహార్తిని తీర్చేందుకు మండలానికి చెందిన చిన్నారులు సోమవారం ఓ విన్నూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలు చేశారు. తీవ్రమైన ఎండలకు దాహంతో అల్లాడే పిట్టలు ఇతర పక్షులు ఇంటి పెరట్లోకి వచ్చి నీటిని తాగే విధంగా ప్లాస్టిక్ డబ్బాల్లో బియ్యం, మరో దాంట్లో నీటిని ఏర్పాటు చేసి జంతు ప్రేమను చాటుకున్నారు.

ట్యాగ్స్ :