వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

31934చూసినవారు
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
అమీన్ పూర్ మండలం పటేల్ గూడ సృజన లక్ష్మీ నగర్ కాలనీలో వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం సిఐ సదా నాగరాజు కథనం ప్రకారం నిజాంబాద్ జిల్లా డిచ్పల్లి కి చెందిన ఆమని(30) హరీష్ లకు 2019 వివాహమైంది. తరచూ కట్నం కోసం వేధించగా తట్టుకోలేక ఆమని ఈనెల 8వ తేదీన సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తమ్ముడు నవ తేజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్