నర్సాపూర్ నాయకులను కలిసిన నీలం మధు

1115చూసినవారు
నర్సాపూర్ నాయకులను కలిసిన నీలం మధు
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గురువారం నర్సాపూర్ పార్టీ ఇన్ ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ లను క్యాంపు కార్యాలయంలో కలిశారు. మెదక్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యువసేన సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :