అధికారులు స్పందించి చర్యలు చేపట్టండి

71చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలోని పెద్ద చెరువుకు పెను ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద చెరువు సమీపంలో అలుగు ముందు భాగం పూర్తిగా కృంగిపోయింది. వరద నీరు పైపుల ద్వారా వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానిక గ్రామస్తులు వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్