నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం

58చూసినవారు
నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
పటాన్చెరు నియోజకవర్గం యువత విభాగం నాయకుడు ప్రశాంత్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి కృషి చేస్తామని బుధవారం ఆయన స్పష్టం చేశారు. గడపగడపకు కాంగ్రెస్ సంక్షేమ పథకాలను చేరవేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్