కాంగ్రెస్ అభ్యర్థికి 50 వేల మెజార్టీ ఇవ్వండి: జగ్గారెడ్డి

69చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థికి 50 వేల మెజార్టీ ఇవ్వండి: జగ్గారెడ్డి
నర్సాపూర్ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మద్దతు 50 వేల మెజార్టీ ఇస్తే ఏ అభివృద్ధి పనులు కావాలన్నా తాను దగ్గరుండి చేయిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కే మద్దతుగా నరసాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అయిదు గంటలను అమలు చేసిందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నాయకులు రాజిరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్